Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ : జోరుగా బెట్టింగ్స్!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (14:37 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా సాగాయి. అయితే, ఈ పోలింగ్‌కు పలువురు అగ్రహీరోలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓట్లు వేసిన వారి సంఖ్య సైతం 57 శాతంగా నమోదైంది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ మొత్తాన్నీ వీడియో షూటింగ్ తీశారు. 
 
మొత్తం 6 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వినియోగించారు. జయసుధ, రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య ప్రధాన పోటీ ఉండగా, ఎవరు గెలుస్తారన్న విషయంపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరు గెలిచినా సినీ పరిశ్రమ మొత్తం ఒకటేనని అటు రాజేంద్ర ప్రసాద్, ఇటు జయసుధ ప్రకటించారు. మొత్తం 394 ఓట్లు పోల్ అయినట్టు 'మా' ప్రకటించింది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments