Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ వెంటిలేటర్ పై ఉన్నారు... క్రిటికలే... వైద్యులు

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (14:19 IST)
ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. దీనిపై గురువారం వారు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ, ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్లు అమర్చినట్లు చెప్పారు. డయాలసిస్ కొనసాగుతుందని పేర్కొన్నారు. 
 
కాగా ఎంఎస్ నారాయణ మరణించారంటూ ఈ ఉదయం కొన్ని తెలుగు ఎలక్ట్రానిక్ ఛానల్స్ హడావుడి సృష్టించిన నేపధ్యంలో ఆ వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. మొన్న సంక్రాంతికి సొంతూరు వెళ్లిన ఎమ్మెస్ ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు మాదాపూర్ కిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments