Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Webdunia
ఆదివారం, 24 మే 2015 (16:27 IST)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. తమిళంలో 'తూంగా వనం'గా తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం.సెల్వ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై  తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. 
 
ఈ చిత్రంలో త్రిష, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఇందులో కమల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో కమల్ సరసన ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం సహకారం అందించనున్నారు.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments