Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు అబ్బాయిలు ఈ లోకంలో లేరా...? నాగ్ సెటైర్స్, కోటీశ్వరుడికి మంగళం...

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:07 IST)
సినీ హీరోల్లో కొంతమంది హీరోలు ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే చెప్పేస్తుంటారు. అలాంటివారిలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు అని చెపుతారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, నాగార్జునకు నేటితరం యువతపై కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. అదేంటయా అంటే, మొన్ననే ప్రసారం అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో హీరో నాని అతిథిగా వచ్చాడు. 

 
నానితో గేమ్ ఆడుతూ... అమ్మాయిలు, అబ్బాయిలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను అన్నపూర్ణా స్టూడియో వైపు కారులో వెళుతున్నప్పుడు ఓ బిజీ బస్టాండులో నిలబడి ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికివారు తమకు ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్లుగా తదేకంగా సెల్ ఫోన్లను చూసుకుంటూ కాలం గడుపుతూ కనబడ్డారట. వారినలా చూసి నాగ్ షాక్ తిన్నారట. 
 
యూత్ సెల్ ఫోన్లకు ఇచ్చే ప్రాధాన్యత ఇక ప్రక్కనే జరుగుతున్న ఏ విషయాలకు ఇవ్వడం లేదని బాధపడ్డారట. మరి నాగ్ మాటలు విన్న యూత్ తమ పంథాను మార్చుకుంటుందా....? చూడాలి మరి. ఇదిలావుంటే ఈ శుక్రవారంతో మీలో ఎవరు కోటీశ్వరుడుకు శుభం కార్డు పడబోతోంది. ఈ సెకండ్ సీజన్ ఆఖరి ఎపిసోడ్ కు విలక్షణ నటుడు కమల్ హాసన్ తో ముగింపు పలుకబోతున్నారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments