Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌టిఆర్‌ సినిమాతో ఆరంభం...

Webdunia
శనివారం, 26 జులై 2014 (21:15 IST)
పూరీ జగన్నాథ్‌ ఎన్‌.టి.ఆర్‌.తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరున ప్రారంభించాలనుకున్నారు. ఆగస్టు 1న లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్‌టిఆర్‌ రభస షూటింగ్‌ పూర్తయింది. కాగా, పూరీ జగన్నాథ్‌ మాదాపూర్‌లోని తన కార్యాలయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. 
 
గత కొన్ని నెలలుగా దాని పనిపైనే వున్నారు. ఇందుకోసం విదేశాలనుంచి ఫర్నిచర్‌, మెటీరియల్స్‌కూడా తెచ్చారు. గతంలోనే ఆయన ఆఫీసులో విదేశీముద్ర అడుగడుగునా కన్పిస్తుంది. దానికితోడు అక్కడి పక్షులను కూడా తీసుకువచ్చి వారిని పెంచుతుంటాడు.
 
ఐదు అంతస్తుల భవనంలో పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకునే వీలుగా తీర్చిదిద్దారు. ఏదైనా ఆఫీస్‌ కార్యాలయాన్నికూడా అక్కడే చిత్రీకరించవచ్చు. ఎన్‌టిఆర్‌తో తొలిసారిగా ఓ సన్నివేశాన్ని తన కార్యాలయంలో తీయడానికి పూరీ ప్లాన్‌ చేసినట్లు యూనిట్‌ సభ్యులు తెలుపుతున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments