Webdunia - Bharat's app for daily news and videos

Install App

రభస ఫట్: ఎన్టీఆర్‌‌ను పూరీ పక్కన పెట్టేశారా..!

Webdunia
ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (13:10 IST)
'రభస' చిత్రం తర్వాత ఎన్టీఆర్‌.. నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయడానికి ప్లాన్‌ చేశారు. ఈ విషయంలో నాగార్జునకూడా కథ బాగా నచ్చింది. ఇద్దరు చేయడంతో పెద్ద మల్టీస్టారర్‌ అవుతుందని చెప్పారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్‌టిఆర్‌ ఆ పాత్ర చేయడంలేదని తెలుస్తోంది. 
 
ఆ పాత్ర ప్లేస్‌లో సూర్య సోదరుడు కార్తీని ఎంచుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే ఎన్‌టిఆర్‌, పూరీ సినిమా ప్రారంభమైంది. అక్కడ దర్శకుడితో చిన్నపాటి మనస్పర్దలు వచ్చినట్లు తెలిసింది. 
 
పైగా అనుకున్నంతగా రభస హిట్‌ కాకపోవడం కూడా తర్వాత సినిమాపై ప్రభావం పడుతుందని కథనాలు విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments