Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంభ భయం వీడింది...! త్వరలో భారత్‌కు రాక..!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (12:02 IST)
టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రేజీ బ్యూటీగా ఒక వెలుగు వెలిగిన తార రంభ. కెనడాలో ఉంటున్న ఈమె త్వరలో ఇండియాకు రానుంది. ఇటీవల హీరోయిన్ రంభ సోదరుడు అతని భార్యని వేధిస్తున్నాడని, అందులో రంభ హస్తం కూడా ఉన్నట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఇండియాకు రావాడానికి రంభ భయపడింది. ఇక్కడికి వస్తే ఆమెను పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతూ వచ్చింది. 
 
అయితే ఇప్పుడు అన్న, వదినల మధ్య మనస్పర్థలు తొలగి, కేసు కొలిక్కి రావడంతో రంభ రిలాక్స్ అయింది. దీంతో ఈమె ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే తనపై ఎలాంటి కేసులు లేవని రంభ అంటోంది. ప్రస్తుతం కెనెడాలో తన బిడ్డ, భర్తతో ఉంటున్న రంభ, తను త్వరలో ఇండియాకు వస్తున్నానని చెపుతూ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments