Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందాలివ్వండి బాబూ...

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (18:22 IST)
ఘనకార్యం చేస్తున్నాం చందాలివ్వండి బాబూ.. అంటూ ప్రజలను వేడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్యమండలి కార్యవర్గం. ఇటీవలే హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితుల సహాయార్థం ఈనెల 30న తలపెట్టిన వినోదకార్యక్రమాలు, క్రికెట్‌మ్యాచ్‌లు మొదలైనవి చేయడానికి 500 రూపాయల నుంచి లక్షల రూపాయట టిక్కెట్ల కోసం ప్రకటనలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి 'మా'టీవీ అధికారికంగా హక్కులు పొందింది. అయితే ఆ పబ్లిసిటీ వల్ల పెద్దగా లాభంలేదని.. ఇంకా పలు మీడియాలను పిలిచి రోజూ ఏదో కార్యక్రమం కింద ఛాంబర్‌ కార్యవర్గం వివరాలు తెలియజేస్తుంది. 
 
బుధవారంనాడు ఛాంబర్‌ అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎన్‌విఎస్‌ ప్రసాద్‌లు మాట్లాడుతూ... 500 రూపాయల కూపన్స్‌ కోసం ప్రజలు ఇంకా తరలిరావాలని, లక్కీడీప్‌ తీయడానికి ఒక్కరోజే వ్యవధి వున్నందున మీడియా అంతా దీని గురించి రాయండి అంటూ వేడుకుంటున్నారు. 
 
ఇంతకీ 500 రూపాయలు టోక్‌ను తీసుకుంటే అందులో డ్రా తీసి 45మందికి ఎంపిక చేస్తాం.వారు మాత్రమే స్టార్స్‌తో కలిసి క్రికెట్‌ చూసేందుకు అర్హులు. మిగిలినవారు తుఫాను బాధితులకు సాయం చేశామని ఇంట్లోకూర్చొని టీవీల్లో చూడవచ్చట.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments