Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులో ట్విస్ట్ : మైత్రేయ నిజంగానే డైరక్టర్ రిషి భార్యనా?

Webdunia
బుధవారం, 3 సెప్టెంబరు 2014 (11:36 IST)
కేంద్ర రైల్వే శాఖామంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను రేప్ చేశాడంటూ, తనను పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని కోర్టుకి ఎక్కి కేంద్ర మంత్రి గారికి, ఆయన పుత్రరత్నానికి ముచ్చెమటలు పట్టిస్తున్న కన్నడ హీరోయిన్ మైత్రేయ ఇప్పుడు చిక్కుల్లో పడింది. 
 
ఈ వర్ధమాన నటి మైత్రేయకు తనకు దశాబ్దకాలం క్రితమే వివాహమైందని, అందువల్ల కాపురానికి ఆమె తన వద్దకు వచ్చేలా ఆదేశించాలని కోరుతూ కన్నడ దర్శకుడు రిషి కోర్టును ఆశ్రయించాడు. దీంతో రేప్ కేసులో సరికొత్త ట్విస్ట్ ఆరంభమైంది. తాను చాలా అమాయకురాలిని అయినట్టు, తనను మంత్రి కొడుకు మోసం చేశాడన్నట్టు చెప్పుకొస్తున్న మైత్రేయ దర్శకుడు రిషి పిటిషన్‌కి సమాధానం ఎలా చెప్పుకుంటుందో చూడాలి. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments