Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్వెల్‌ ఆఫ్‌ గీతాంజలి...

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (21:56 IST)
అంజలి కథానాయికగా రాజకిరణ్‌ దర్శకత్వంలో రూపొందిన 'గీతాంజలి' ఈ ఏడాది విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. క్రేజీ మీడియా ప్రొడక్షన్‌ పతాకంపై ఈ చిత్రాన్ని చినబాబు నిర్మించనున్నారు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ''నాకెంతో నచ్చిన చిత్రం  గీతాంజలి. ఆ చిత్ర దర్శకుడు రాజ కిరణ్‌లో మంచి దర్శకుడు ఉన్నాడు. 
 
ఆయన పనితీరు నచ్చి, ఓ చిత్రం చేయాలనుకున్నాను. అయితే వేరే కథతో కాకుండా గీతాంజలి కథతోనే సినిమా చేయాలనుకున్నాను. రాజకిరణ్‌ కూడా ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తారాగణం కూడా భారీగానే ఉంటుంది. ఓ ప్రముఖ కథానాయిక, కథానాయకుడు ఇందులో నటిస్తారని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాస్‌ వెలిగొండ, కెమెరా: రవి, కథ-దర్శకత్వం: రాజ కిరణ్‌, నిర్మాత: చినబాబు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments