Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం లేదంటున్నారు... మరి పనసా రవి...

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (16:11 IST)
సినిమా రంగానికి చెందిన సుశాంత్ రెడ్డి అనే ఓ వ్యక్తి జూబ్లిహిల్స్‌లో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న నైజీరియా ముఠాతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐతే ఈయన ఓ చిన్న సినిమాను నిర్మించినవాడు కావడంతోనూ, ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడేసరికి మీడియాలో టాలీవుడ్‌లో డ్రగ్స్ పరవళ్లు తొక్కుతున్నాయంటూ కథనాలు వచ్చేశాయి. ఆ సంగతి అలా ఉంచితే డ్రగ్స్‌ మాఫియాతో టాలీవుడ్‌ లింకులు ఉన్నట్లు మరోసారి బయటపడ్డాయి. 
 
మంగళవారం అరెస్ట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా ముఠాకు సీసీఎల్‌ పీఆర్వో రవి పనసాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రవి పనసాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐతే పనసా రవి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడనీ, ఓ మంత్రి చేత చెప్పించి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments