Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి సబ్జెక్టుతో రా.. కథ వింటా : సుధీర్ వర్మకు నాగార్జున ఆఫర్!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (15:57 IST)
దోచేయ్ దర్శకుడు సుధీర్ వర్మకు అక్కినేని నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంచి సబ్జెక్టుతో వస్తే కథ వినేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో నాగార్జున తగినట్టుగా కథను రూపొందించే పనిలో సుధీర్ వర్మ నిమగ్నమయ్యారు.
 
నాగచైతన్య, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన తాజాగా చిత్రం దోచేయం. ఈ చిత్ర దర్శకుడి ప్రతిభకు నాగార్జున ముగ్ధుడైపోయారు. దీంతో అతనికి మంచి ఆఫర్ ఇచ్చారు. దీని గురించి దర్శకుడు సుధీర్ వర్మ చెబుతూ, "దోచేయ్ సినిమా నాగార్జున గారికి బాగా నచ్చింది. సినిమా చూసిన వెంటనే నన్ను ప్రశంసించడమే కాకుండా వెంటనే తనకో సబ్జెక్టు తయారు చేయమని చెప్పారు. 
 
'నువ్వు సబ్జెక్టుతో ఎప్పుడొచ్చినా వినడానికి నేను సిద్ధం' అంటూ ఆఫర్ ఇచ్చారాయన. ప్రస్తుతం ఆయనకు తగ్గా కథను తయారుచేస్తున్నాను" అంటున్నాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments