Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నాఫ్ సత్యమూర్తి' దెబ్బ.... చైతూ 'దోచేయ్' వాయిదా..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:19 IST)
నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'దోచేయ్'. ఈ చిత్ర ఆడియోను తొలుత ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ మూడవ వారం కానీ నాల్గవ వారంలో కానీ విడుదల చెయ్యాలని అనుకున్నారు.
 
ఇందుకు కారణంగా బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయనున్నట్టు వార్తలు రావడంతో, నాగ చైతన్య నటించిన 'దోచేయ్' సినిమాని ఏప్రిల్ 17వ తేదిన రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. 
 
అయితే అనూహ్య కారణాల వలన సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర విడుదలను ఏప్రిల్ 8వ తేదికి వాయిదా వేశారు. దీంతో 'దోచేయ్' సినిమాని కూడా ఏప్రిల్ 23వ తేదికి వాయిదే వేశారు. ఈ రెండు సినిమాలను తక్కువ గ్యాప్‌తో రిలీజ్ చెయ్యలేక ఇలా లేట్ చేస్తున్నారు.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments