Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ బాలల చిత్రంగా ''కాక్కాముట్టై''... ధనుష్‌కు కోర్టు సమన్లు...

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (13:13 IST)
న్యాయవాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'కాక్కముట్టై' సినీ నిర్మాత, ప్రముఖ హీరో ధనుష్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ చిత్రంలో అనేక సన్నివేశాలు న్యాయవాదులను కించపరిచే రీతిలో ఉన్నాయంటూ అఖిల భారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ అధ్యక్షుడు మణివన్నన్ పిటిషన్ వేశాడు. 
 
ఈ పిటిషన్ ఎగ్మూరు మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది మురుగన్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో న్యాయవాదుల తరపున వాదించిన న్యాయవాది నమోనారాయణ మాట్లాడుతూ భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కోర్టు ఆ చిత్ర నిర్మాతలైన ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీచేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

కాగా చెన్నైలో జరిగిన 62వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును పొందటం విశేషం. ఆ అవార్డును చిత్ర దర్శకుడు మణికంఠన్ పొందారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments