Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మెగా అభిమానులు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (14:19 IST)
రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో విడుదల ఫంక్షన్ శిల్పకళావేదికలో మెగా అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతున్నప్పుడు పవన్‌ గురించి అభిమానులు నినాదాలు చేసి ఆయనను కొంత అసహనానికి గురిచేశారు. 
 
ఆయన ప్రసంగానికి పదే పదే అడ్డుతగలడంతో చిరంజీవి కూడా పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడక తప్పలేదు. మీ.. మా పవన్ కళ్యాణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా 15౦ రోజుల ఉత్సవానికి వస్తే అభ్యంతరమా? అని చిరంజీవి అభిమానులను ఒకింత అసహనంతో వ్యాఖ్యానించాడు. 
 
అంతేకాకుండా, ఆడియో సీడీ ఆవిష్కరణ అనంతరం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్ర యూనిట్ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫ్యాన్స్ చిరంజీవి మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో, రామ్ చరణ్, కృష్ణవంశీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌లు తమ చేతుల్లోని మైకులను మెగాస్టార్‌కు అందించేందుకు ప్రయత్నించారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments