Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మంత్ర‌'కు సీక్వెల్ కాదు 'మంత్ర-2'... జూన్ 2న విడుదల..

Webdunia
గురువారం, 21 మే 2015 (15:39 IST)
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న అందాల తార చార్మీ. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం మంత్ర-2. ఈ చిత్రాన్ని జూన్ రెండో తేదిన విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంత్ర -2 చిత్రం గతంలో వచ్చిన మంత్ర చిత్రానికి సీక్వెల్ కాదట. 
 
మంత్ర 2 లో చార్మి పర్ఫామెన్స్ హైలైట్‌గా ఉంటుందట. గత 2007లో విడుదలైన మంత్ర చిత్రం చార్మికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన వరుస అపజయాలతో చార్మి కొంత డీలా పడింది. దీంతో మంత్రి-2నే చార్మి ఆశలు పెట్టుకుంది. మంత్ర 2 చిత్రానికి సునిల్ కస్యాప్ సంగీతాన్ని అందించగా, చిత్రంలో చేతన్, తనికెళ్లభరణి, రాహుల్ దేవ్, ఉత్తేజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మంత్ర -2ను షాయ్‌రెడ్డి, యాదగిరిలు చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments