Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు లాగే చేపలు కూడా పవిత్రమైనవి.. తినకూడదు.. కమల్ సంచలన వ్యాఖ్య..!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (14:48 IST)
గోవు మాంసాన్ని తినరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై విశ్వనాయకుడు కమల్ హాస్పన్ స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ... ఒక్క గోవునే కాదు, ఆ మాటకొస్తే ఏ జంతువుని చంపి తినకూడదు అని, చివరికి చేపలని కూడా తినకూడదు అని వ్యాఖ్యానించారు.
 
ఎందుకంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణునే మత్స్యావతారం ఎత్తాడని గుర్తుచేశారు. కనుక గోవు లాగానే చేపలు కూడా పవిత్రమైనవి అని ఆయన అన్నారు. ఇప్పటికీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు చేపలు తింటున్నారని, కొన్ని శతాబ్దాల క్రితం బ్రాహ్మణులూ ఆవు మాంసాన్ని తినేవారని మన హిందూ పురాతన గ్రంధాలలో ఉన్నదని కమల్ తెలిపారు.
 
అయితే మాంసాహారం తినాలా, లేక శాఖాహారం తినాలా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తానైనా, తన ఆరోగ్య కారణాల వలన ఆవు మాంసం తినడం లేదని అన్నారు. ఇక కమల్ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో వేచి చూడాలి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments