Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు అంత్యక్రియలు పూర్తి... చెన్నై బీసెంట్ నగర్ లో...

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:38 IST)
ప్రముఖ దర్శకుడు,  చిత్రకారుడు బాపు అంత్యక్రియలు మంగళవారంనాడు హిందూ సాంప్రదాయాల ప్రకారం చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితోపాటు ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బోనీ కపూర్, అనిల్ కపూర్, రావికొండలరావు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
 
బాపు అంతిమయాత్రలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపు అంత్యక్రియల నేపథ్యంలో చెన్నై బీసంట్ నగర్ ప్రాంతం అభిమానులతో నిండిపోయింది. బాపుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ స్థాయిలో సినీ తారలు, ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

Show comments