Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతా బసు ప్రసాద్ అధోగతి... ముసుగు తొడిగి మరీ కోర్టుకు...

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (21:49 IST)
టాలీవుడ్ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఫొటోగ్రాఫర్లకే కాకుండా సినీ కెమేరామెన్లకు లక్షలాది గ్లామర్ స్టిల్స్ ఇచ్చిన శ్వేతాబసు ప్రసాద్ చివరికి వ్యభిచార కూపంలో ఇరుక్కుని అధోగతి స్థితికి చేరింది. శ్వేతను సోమవారం వ్యభిచారం కేసు కింద ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరు పరచినప్పుడు పోలీసులు ఆమెకు ముసుగు ధరించి తీసుకొచ్చారు. 
 
ఆమెతోపాటు ఆమెకు మీడియేటర్‌గా వ్యవహరించిన అసిస్టెంట్ డైరెక్టర్ బాలును కూడా పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన జడ్జి శ్వేతాబసు ప్రసాద్ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. బాలును చర్లపల్లి జైలుకు రిమాండ్ పై తరలించారు. అతడి వద్ద ఇంకా మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments