Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకు పోటీగా రమ్యశ్రీ... ''లైన్''నే ఢీకొట్టాలంటోంది...

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (15:42 IST)
చేస్తేగీస్తే.. పెద్ద హీరోలతో పోటీగా చేస్తే బాగుంటుందని.. నటి రమ్యశ్రీ అంటోంది. ఆమె నటించిన 'ఓ మల్లి' చిత్రాన్ని బాలయ్య లైన్ చిత్రం విడుదల రోజునాడే విడుదల చేస్తానని ప్రకటించింది. ఇంకా ప్రమోషన్‌ కూడా మొదలుపెట్టని ఆమె... ఏమి ప్రమోషన్‌ చేసి.. అల్లు అర్జున్‌ వంటి చిత్రాలు విడుదల చేస్తున్నారంటూ లాజిక్కు చెబుతోంది. కాగా, లయన్‌లో మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై మంచి స్పందనని అందుకుంటోంది.
 
సత్య దేవా దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను అదే రోజున మరో చిన్న చిత్రం ఢీ కొట్టనుంది. ఇది కాకుండా..తమిళ 'శైవం' సినిమాను తెలుగులో 'దాగుడుమూతల దండాకోర్‌'గా విడుదల చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాలో అచ్చ తెలుగు మమకారాన్ని, ఆప్యాయతను చూపించినట్టు సమాచారం. ఒరిజినల్‌ మాతృక తెగ నచ్చేయడంతో దర్శకుడు క్రిష్‌ నిర్మాతగా మారి రామోజీరావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments