Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో జానీ కథ పూర్తిగా నాదే... తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు... పూరీ ట్వీట్

Webdunia
బుధవారం, 13 మే 2015 (16:11 IST)
చిరంజీవి 150వ చిత్రం ఆటో జానీ కథ పూర్తిగా తన సొంతమనీ, దాన్ని రాసుకున్నది తనేనని టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలియజేశారు. ఆటో జానీ కథ తనది కాదనీ, ఎవరో కథను తాను తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను పూరీ జగన్నాథ్ ఖండించారు. ఈ మేరకు పూరీ ట్విట్టర్లో స్పందించారు. మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ ట్వీట్ చేశారు.
 
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి... 2007 తర్వాత సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన నటించనున్న 150వ చిత్రం లైన్లోకి వచ్చింది. దీనిపై గత రెండుమూడేళ్లుగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు రామ్ చరణ్ నిర్మాతగా పూరీ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం తెరకెక్కబోతోంది.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments