Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌కు మరో బాలీవుడ్ బ్యూటీ... సచిన్ జోషి సరసకు రెడీ..

Webdunia
బుధవారం, 20 మే 2015 (11:37 IST)
వెండితెరపై అందాల ఆరబోతకు దక్షిణాది తారలు కొంత వెనకడుగు వేసినా, ఉత్తరాధి భామలు మాత్రం వెనుకాడరు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌‌లో అందాల ప్రదర్శనకు అప్పుడప్పుడూ బాలీవుడ్ బ్యూటీలు దిగుమతి అవుతుంటారు. ఆ వరుసలో తాజాగా మరో బాలీవుడ్ సుందరి ఈషా గుప్తా తెలుగు తెరకు పరిచయం కానుంది. 
 
'భీమిలి కబడ్డీ జట్టు', 'ఎస్సెమ్మెస్', 'శంకర' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పింది. ఈ చిత్రంలో హీరో సచిన్ జోషి సరసన నటించేందుకు ఈషా గుప్తా సైన్ చేసింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషినే నిర్మిస్తున్నాడు. మే నెల 27 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments