ఆంధ్రపోరి కాంటెస్ట్ ఆరంభం... ఏప్రిల్ 25న ఆడియో రిలీజ్..!

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2015 (16:14 IST)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఆంధ్రాపోరి. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్నిమిస్తున్న ఈ సినిమాకు ఋషి సినిమా ఫేం రాజ్ మాదిరాజ్ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రంలో ఈ యంగ్ హీరో సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుపుతోంది. ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు సినీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
 
ఈ చిత్ర ప్రమోషన్ వర్క్‌లో భాగంగా ఆంధ్రపోరి కాంటెస్ట్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ ఆరో తేది ప్రారంభమైన ఈ కాంట్రెస్ట్‌లో ప్రతి రోజు సినిమాకు సంబంధించిన కాంటెస్ట్ పెడుతూ వారికి బహుమతులు ఇవ్వనున్నది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విజేతలకి సినిమా యూనిట్ ఆడియో విడుదలకి పాసులతోపాటు ప్రత్యేక బహుమతులు అందజేయనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

Show comments