Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్నార్ సెంటర్ అమ్ముతున్నారా? హాట్ టాపిక్ హల్‌చల్..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (18:21 IST)
అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందిన తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోపై బ్యాంకు రుణాలు పొందిన సమాచారం వెల్లడి కాగా, తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతల్లో ఉన్న ఏఎన్నార్ సెంటర్ అమ్మాకానికి పెట్టారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. 
 
అయితే నిజంగానే అమ్ముతున్నారనే విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఉన్న ఈ సెంటర్‌ను అమ్మకానికి పెట్టారనే వార్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఈ సెంటర్‌లో పలు కమర్షియల్ బిజినెస్‌లు జరుగుతున్నాయి. 
 
అయితే అసలు ఏఎన్నార్ సెంటర్‌ను ఎందుకు అమ్ముతున్నారనే దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ అక్కినేని కుటుంబంలో ఏదో అలజడి చోటు చేసుకున్నట్టు సినీ వర్గాల టాక్.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments