Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌ను వెండితెరకు పరిచయం చేయనున్న వివి వినాయక్!?

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:52 IST)
యువసామ్రాట్ నాగార్జున తనయుడు అఖిల్‌ వెండితెర ప్రవేశం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం నాగార్జున ముమ్మర కసరత్తే చేస్తున్నారు. ఈ కసరత్తులో భాగంగా సరైన దర్శకుడి కోసం చేస్తున్న అన్వేషణలో భాగంగా ఆయనకు సెన్సేషనల్ డైరక్టర్ వివి వినాయక్ తారసపడ్డారు. దీంతో అఖిల్‌ను అతని చేతుల్లో ఉంచాలని నిర్ణయించుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ముఖ్యంగా తాజాగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ని 'అల్లుడు శీను' సినిమా ద్వారా వినాయక్ బాగా లాంచ్ చేశాడన్న పేరును కొట్టేశాడు. దీంతో అఖిల్ చిత్రానికి వినాయక్‌ను అడుగుతున్నట్టు చెబుతున్నారు. అయితే, వినాయక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. నిజానికి అనేక మంది దర్శకుల పేర్లను నాగార్జున పరిశీలించినప్పటికీ.. వారిలో ఏ ఒక్కరినీ ఆయన ఎంపిక చేయలేక పోయారు. దీంతో నాగ్ చూపు వివినాయక్‌పై పడింది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments