Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ ఇండియా వరల్డ్'గా ఢిల్లీ భామ అదితి ఆర్య... న్యాయనిర్ణేతగా జాన్ అబ్రహాం..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (10:29 IST)
'ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2015' పోటీలలో ఢిల్లీ భామ అదితి ఆర్య విజేతగా నిలిచింది. యష్‌రాజ్ స్టూడియోలో కన్నుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో అదితి ఆర్య 'మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకుంది.
 
అఫ్రీన్ రేచల్ వజ్ తొలిరన్నరప్‌గా.. వర్తికా సింగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. శనివారం సాయంత్రం ఇక్కడ ఈ పోటీ జరిగింది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేత అదితి ఆర్య ఇప్పుడిక ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు.
 
తొలి, ద్వితీయ రన్నరప్‌లుగా ఎంపికయిన వారు వివిధ అందాల పోటీల్లో పాల్గొంటారు. కాగా ఈ పోటీలకు బాలీవుడ్‌కు చెందిన జాన్ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోనునిగమ్, అనిల్ కపూర్, ఫిరోజ్ నది యాద్ వాలా, శిలపాషెట్టి, సోనాలీ బింద్రే, చిత్రాంగద సింగ్, డిజైనర్లు అబూ జానీ, సందీప్ ఖోస్లాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments