Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ సినిమాల కోసం బ్లాక్‌లో టిక్కెట్లు కొన్నా : మహేష్

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (10:10 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తొలి రోజే చూసేందుకు బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కుని చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయని హీరో మహేష్ బాబు చెప్పాడు. శనివారం రాత్రి ‘ఆగడు’ ఆడియో వేడుక హైదరాబాద్ జరిగింది. ఇందులో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ... ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తాను మద్రాసులో ఫస్ట్ రోజే చూసేవాణ్ణని, బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కొని శంకర్ సినిమాలకు వెళ్లానని చెప్పారు. 
 
ఈ వేడుకకు వచ్చిన శంకర్‌కు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తమన్ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు. ‘దూకుడు’ సినిమా తన కెరీర్‌లో ఓ మైలురాయి అని, ఇప్పుడు అదే దర్శకుడు శ్రీను వైట్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ‘ఆగడు’ సినిమా సెప్టెంబరు 19వ తేదీన విడుదల అవుతుందని మహేష్ బాబు ప్రకటించారు. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments