Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందుడు అందరి వాడేలే.. టిక్కెట్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (16:52 IST)
రామ్ చరణ్ కొత్త సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లోనూ ఈ సినిమా విడుదల కాగా, టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
 
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన గోవిందుడు అందరి వాడేలే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్ కమలిని ముఖర్జీ తదితరులు నటించారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments