Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో చరణ్-ఉపాసనల హల్‌చల్!

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2011 (22:03 IST)
WD
మగధీర త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలు ఉపాసనను పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసనను మనువాడనున్న రామ్‌చరణ్ ఆమెతో కలిసి తొలిసారి పబ్లిక్ ముందుకొచ్చాడు.

సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్‌లో జరిగే పోలో పోటీలను తిలకించేందుకు రామ్‌చరణ్, ఉపాసనలు హాజరయ్యారు. తొలిసారి పబ్లిక్ ముందుకొచ్చిన ఈ జంట చూడముచ్చటగా అందరినీ ఆకట్టుకున్నారు. తన పోలో టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు వచ్చిన రామ్ చరణ్ గుర్రంపై విన్యాసాలు కూడా చేశాడు. దీన్ని తిలకించిన ఉపాసన చెర్రీని అభినందించింది.

మొత్తానికి పోలో గ్రౌండ్స్‌లో చెర్రీ, ఉపాసనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చరణ్-ఉపాసన పోలో పోటీలను జంటగా తిలకించడం ద్వారా మైదానంలో సందడి వాతావరణం నెలకొంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments