Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్‌ను చూసి నేర్చుకున్నా... అక్కినేని నాగార్జున

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2013 (20:48 IST)
WD
హీరోగా నటిస్తూనే... నిర్మాతగానే పలు చిత్రాలు తీయడానికి నాగార్జున నిర్ణయించుకున్నాడు. ఇటీవలే 'భాయ్‌' చిత్రం ప్రమోషన్‌లో మాట్లాడుతూ... రియలన్స్‌ వంటి సంస్థ రావడంతో సినిమా ఎలా తీయాలనేది.. కొన్ని వ్యాపారానికి సంబంధించిన రూల్స్‌ తెలుసుకున్నాననీ, ముందుముందు వారితో మరిన్ని సినిమాలు తీయడానికి ఇది మార్గమయింది అన్నారు.

ప్రస్తుతం ఆయన చిన్న చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. 'గోల్కొండ హైస్కూల్‌' నిర్మించిన రామ్మోహన్‌తో తాజాగా 'ఉయ్యాల జంపాల' వంటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్‌ బాబు సమర్పకుడు. అష్టాచెమ్మ తరహా ప్రేమకథతో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి తీశారు.

ఇటీవలే ట్రైలర్స్‌ విడుదలయ్యాయి. విరించి వర్మ దర్శకుడు. టీవీ సీరియల్స్‌లో నటించిన అరుణ్‌, ఆనందిని జంటగా నటిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు. బేనర్‌ మాత్రం నాగ్‌ కార్పొరేషన్‌పై నిర్మిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments