Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ఎవడు'తో పవన్ కల్యాణ్‌కు తలనొప్పి!

Webdunia
బుధవారం, 10 జులై 2013 (12:27 IST)
FILE
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'ఎవడు' సినిమా రిలీజ్ డేట్‌పై గత కొద్ది రోజులుగా ఉత్కంఠత నెలకొంది. ఈ సినిమాని ఈనెల 31న విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు‌. ఈ సినిమాని ముందుగా జూలై 25 న రిలీజ్ చేయ్యాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా రానుంది. దీంతో ఈ సినిమా ఎఫెక్ట్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాపై పడే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ 'అత్తారింటింకి దారేది' సినిమాను ఆగష్టు 7న రిలీజ్ చెయ్యాలని పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు. మరి రామ్ చరణ్ 'ఎవడు' జూలై 25న విడుదలయితే, పవన్ కల్యాణ్ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమాకి దీనికి మధ్య చాలా తక్కువ రోజుల గ్యాప్ ఉండటంతో పవన్ కాంప్రమైజ్ అయ్యి తన సినిమాను వాయిదా వేస్తాడో లేదంటే అబ్బాయికి పోటీగా బరిలోకి దిగుతాడో చూడాలి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments