Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ఎవడు'.. డిఫరెంట్ పాత్రలో సాయి కుమార్!

Webdunia
గురువారం, 9 జనవరి 2014 (11:11 IST)
FILE
డైనమిక్‌స్టార్ సాయి కుమార్ తాజాగా నటించిన చిత్రం 'ఎవడు'. ఈ సినిమాలో సాయి కుమార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్లో 'ఎవడు' మరిచిపోలేని సినిమా అని సాయి కుమార్ అంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

" నా జీవితంలో ఎన్నో సినిమాలలో నటించాను. ఎన్నో రకాల పాత్రలు పోషించాను. అయితే, 'ఎవడు' సినిమాలో నేను చేసిన ధర్మ పాత్ర మాత్రం చాలా డిఫరెంట్. రామ్ చరణ్‌తో సరి సమానంగా నా సన్నివేశాలు వుంటాయి. నటుడిగా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాను. దర్శకుడు వంశీ పైడిపల్లి నా పాత్రను తీర్చి దిద్దిన విధానం చాలా బాగుంది. నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర ఇది" అంటున్నాడు సాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments