Webdunia - Bharat's app for daily news and videos

Install App

"యంగ్ ఇండియా" పాటల రికార్డింగ్ ప్రారంభం

Webdunia
WD
దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అంతా కొత్తవారితో తీయనున్న చిత్రం యంగ్ ఇండియాకు సంబంధించి పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్‌ల్యాబ్స్ థియేటర్‌లో ప్రారంభించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇకపోతే.. దాసరి, కీరవాణి కాంబినేషన్‌లో చాలాకాలం తర్వాత వస్తోన్న చిత్రమిది. ఇందులో ఆరు పాటలుంటాయని, 20లోగా రికార్డింగ్ పూర్తవుతుందని దాసరి పేర్తొన్నారు.

ఈ సినిమాలో అంతా కొత్తవారిని పరిచయం చేయనున్నారు. రోజుకు 25మందిని ఎంపికచేసే ప్రక్రియకు కూడా గురువారం నాడే శ్రీకారం చుట్టారు. త్వరలో దిబెస్ట్ వివరాలను ప్రకటించనున్నట్లు దాసరి వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments