Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ '1 నేనొక్కడినే', చరణ్ 'ఎవడు' ఎఫెక్ట్... 'బుల్లోడు' తప్పుకున్నాడు!

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2014 (16:48 IST)
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన '1' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకురాగా, రెండు తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' అంటూ వస్తున్నాడు. అయితే ఈ సంక్రాంతికి సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన 'భీమవరం బుల్లోడు' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే, తాజాగా దీనిని వాయిదా వేసినట్టు సమాచారం. ఈ వాయిదాకి ఎవడు, '1' కారణం అయివుంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయడానికి తాజాగా డేట్ నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఉదయ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సునీల్ సరసన ఎస్తేర్ కథానాయికగా నటించింది!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments