Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు చేత విజయవాడలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్లాటినం డిస్క్?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2013 (13:59 IST)
WD
మహేష్ బాబు చేతుల మీదుగా విజయవాడలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపబోతున్నట్లు సమాచారం. అదలావుంచితే రాజకీయ కేంద్రంగా పేరుపొందిన విజయవాడలో మహేష్‌ బాబు హల్‌చల్‌ చేయనున్నాడు. తన అభిమానుల్ని సరదాగా కలవనున్నాడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ నెల 16న అంటే సంక్రాంతి సందర్భంగా విజయవాడలో జోస్ఆలుకాస్‌ అనే కొత్త భవనాన్ని ప్రారంభించనున్నాడు. దానికి ఆయన యాడ్ ప్రమోటర్‌గా ఉన్నాడు. పనిలోపనిగా అదేరోజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్లాటినం డిస్క్‌ కూడా జరిపే ఆలోచనలో నిర్మాత దిల్‌రాజు ఉన్నాడు.

ఈ రెండు కార్యక్రమాలు చేయడంతో మహేష్‌ బాబు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుజాగ్రత్తచర్యగా పోలీసు బందోబస్తుకు పర్మిషన్‌ తీసుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments