Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున- మహేష్ మల్టీస్టారర్: క్లారిటీ ఇచ్చిన సుహాసిని!

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (13:09 IST)
FILE
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్‌లతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించనున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఇప్పట్లో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రావడంలేదని తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి సుహాసిని మణిరత్నం దీనిపై క్లారిటీ ఇచ్చారు.

తన భర్త మణిరత్నం దర్శకత్వంలో నాగార్జుజన, మహేష్‌ల మల్టీస్టారర్ మూవీ రానుందని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభిస్తామని సుహాసిని స్పష్టం చేశారు. ఇందులో నాగార్జున సరసన ఐశ్వర్యరాయ్, మహేష్‌కు జోడీగా శృతిహాసన్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమాకు ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments