Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య సరసన మిస్ ఇండియా పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2013 (12:33 IST)
FILE
అక్కినేని నాగచైతన్య సరసన మిస్ యూనివెర్స్ ఇండియా (2010) పూజా హెగ్డే జతకట్టనుంది. ఈమధ్య 'గుండె జారి గల్లంతయ్యిందే' హిట్ చిత్రాన్ని రూపొందించిన విజయకుమార్ కొండా దర్శకత్వంలో చైతన్య ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపొందే ఈ సినిమా షూటింగు త్వరలో మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం నాగచైతన్య 'మనం' సినిమాలో నటిస్తున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments