Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా తీరంలో మహేష్ కొడుకుతో కలిసి గుమ్మడికాయ

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2013 (12:19 IST)
PR
'1' సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు గురువారం గోవా వెళ్ళాడు. నేటి నుంచి అక్కడి వివిధ లొకేషన్లలో వారం రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో తండ్రీకొడుకులు మహేష్, గౌతమ్‌లపై అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లండన్, బ్యాంకాక్, గోవాలలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కృతిసనాన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments