Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా తీరంలో మహేష్ కొడుకుతో కలిసి గుమ్మడికాయ

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2013 (12:19 IST)
PR
'1' సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు గురువారం గోవా వెళ్ళాడు. నేటి నుంచి అక్కడి వివిధ లొకేషన్లలో వారం రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో తండ్రీకొడుకులు మహేష్, గౌతమ్‌లపై అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లండన్, బ్యాంకాక్, గోవాలలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కృతిసనాన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

Show comments