Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2013 (17:37 IST)
WD
చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంవల్లే ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా ఎవరూ అండగా లేని పరిస్థితి వచ్చింది.

ఇటీవల కులశేఖర్ అక్టోబ‌రు 24న కాకినాడ‌లోని ఓ గుడికి వెళ్లి.. అక్కడ ద‌ర్శనానంత‌రం దేవుడి శ‌ఠ‌గోపం ఎత్తుకొచ్చార‌నే ఆరోప‌ణ‌ల‌పై కుల‌శేఖ‌ర్‌‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తీర్పు కూడా వ‌చ్చింది. కుల‌శేఖ‌ర్‌‌కి ఆరు నెల‌ల జైలు శిక్ష కూడా విధించారు. గీత ర‌చ‌యిత‌గా బిజీ అయిన‌ప్పుడే.. ఆయ‌న 'ప్రేమ‌లేఖ‌రాశా' అనే చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు.

ఆ సినిమా చాలాకాలం పాటు విడుద‌ల‌కు నోచుకోలేదు. అప్పుడే కుల‌శేఖ‌ర్ మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యారు. దీంతో ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ దొంగతనం కేసులో ఆయన తరుఫున ఎవరూ రాకపోవడంతో ప్రభుత్వమే ఓ న్యాయవాధిని నియమించి కేసును విచారించాలని ఆదేశించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారీ వర్షాలు- గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబును నమస్కరించిన రోబో.. ఎక్కడో తెలుసా? (video)

నటి నోరా ఫతేహీలా ఉండాలంటూ భార్య వర్కౌట్ చేయాలంటూ చిత్రహింసలు..

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

Show comments