Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమిటీ.. నంది అవార్డుల గొప్ప: నారాయణ మూర్తి

Webdunia
సోమవారం, 9 నవంబరు 2009 (12:25 IST)
File
FILE
నంది అవార్డుల గొప్పతనమేమిటని ప్రముఖ విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణ మూర్తి ప్రశ్నించారు. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలకు ఈ అవార్డులు దక్కవని, పైరవీ చేసి నిర్మాతలకే ఈ అవార్డులను ప్రకటిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఓ సినీ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రంలో ఆయన పాల్గొని ఘాటుగానే విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తమ చిత్రం గమ్యం. దానికో నమస్కారం. ద్వితీయ చిత్రం వినాయకుడు.. దీనికో రెండు నమస్కారాలు. ఉత్తమ తృతీయ చిత్రం పరుగు.. దీనికో మూడు నమస్కారాలు. ఇలాంటి చిత్రాలకు అవార్డులపై అవార్డులు వస్తుంటాయన్నారు.

కానీ, నిత్యం మన కళ్లముందు జరిగే సంఘటనలను కథాంశంగా చేసుకుని మాబోటి కళాకారులు నిర్మించే చిత్రాలకు మాత్రం ఇవి దక్కవు. అసలు తమను గుర్తించే వారు ఎవరున్నారని అన్నారు. అటువంటపుడు ఈ అవార్డులు ఎందుకని, అసలు ఈ అవార్డుల్లో ఏమిటి గొప్పతనమని నారాయణ మూర్తి ప్రశ్నించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments