Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడు కోసం జంజీర్ నుంచి నేరుగా రామ్ చరణ్

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2012 (13:33 IST)
WD
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మళ్లీ ‘ఎవడు' షూటింగులో పాల్గొననున్నాడు . కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాడు.

ఎవడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌‍పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లు. సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందని అనే వార్తలు వస్తున్నా ఇంకా సరైన సమాచారం లేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీస్టారర్ మూవీగా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడి కాగా, జనవరిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments