ఎవడు కోసం జంజీర్ నుంచి నేరుగా రామ్ చరణ్

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2012 (13:33 IST)
WD
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మళ్లీ ‘ఎవడు' షూటింగులో పాల్గొననున్నాడు . కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాడు.

ఎవడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌‍పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లు. సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందని అనే వార్తలు వస్తున్నా ఇంకా సరైన సమాచారం లేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీస్టారర్ మూవీగా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడి కాగా, జనవరిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

Show comments