Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు శిరీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి!

Webdunia
FILE
అల్లు శిరీష్‌పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే రామ్ చరణ్ తేజ ఇద్దరు టెక్కీలపై చేయి చేజేసుకుని వార్తల్లోకెక్కిన నేపథ్యంలో తాజాగా గౌరవం సినిమా హీరో అల్లు శిరీష్‌పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా ఉంది.

కేంద్ర మంత్రి చిరంజీవి మేనల్లుడు, నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అయిన శిరీష్ ఒక హోటల్లో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని న్యూఢిల్లీకి చెందిన ఆ యువతి ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

శనివారం రాత్రి స్థానికంగా ఒక పబ్‌లో మద్యం మత్తులో ఉన్న శిరీష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఢిల్లీ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శిరీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments