Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా తీరంలో మహేష్ కొడుకుతో కలిసి గుమ్మడికాయ

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2013 (12:19 IST)
PR
'1' సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబు గురువారం గోవా వెళ్ళాడు. నేటి నుంచి అక్కడి వివిధ లొకేషన్లలో వారం రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో తండ్రీకొడుకులు మహేష్, గౌతమ్‌లపై అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు. కాగా, ఈ షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లండన్, బ్యాంకాక్, గోవాలలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కృతిసనాన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments