Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడు కోసం జంజీర్ నుంచి నేరుగా రామ్ చరణ్

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2012 (13:33 IST)
WD
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేటి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మళ్లీ ‘ఎవడు' షూటింగులో పాల్గొననున్నాడు . కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాడు.

ఎవడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌‍పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లు. సమంత ఈ సినిమా నుంచి తప్పుకుందని అనే వార్తలు వస్తున్నా ఇంకా సరైన సమాచారం లేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీస్టారర్ మూవీగా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడి కాగా, జనవరిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments