Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:45 IST)
తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే దిశగా ముందుకు సాగుతున్నారు వై.ఎస్.షర్మిళ. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తెలంగాణా వేదికగా ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పార్టీ జెండాను తెలంగాణాలో ఎగురవేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
 
అయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ రెడ్డిపైనా తీవ్ర విమర్సలు చేశారు. అస్సలు రేవంత్ రెడ్డి నియమకం చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్థమవుతుందన్నారు. రాజన్న రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా సాగుతున్నామన్నారు.
 
ఖచ్చితంగా తెలంగాణాలో రాజన్న రాజ్యం వచ్చి తీరుతుందన్నారు. ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం, నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అవసరమన్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్సించారు. కరోనా కష్టసమయంలో టిఆర్ఎస్ చేసింది శూన్యమంటూ షర్మిళ విమర్సలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments