Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:45 IST)
తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే దిశగా ముందుకు సాగుతున్నారు వై.ఎస్.షర్మిళ. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తెలంగాణా వేదికగా ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పార్టీ జెండాను తెలంగాణాలో ఎగురవేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
 
అయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ రెడ్డిపైనా తీవ్ర విమర్సలు చేశారు. అస్సలు రేవంత్ రెడ్డి నియమకం చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్థమవుతుందన్నారు. రాజన్న రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా సాగుతున్నామన్నారు.
 
ఖచ్చితంగా తెలంగాణాలో రాజన్న రాజ్యం వచ్చి తీరుతుందన్నారు. ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం, నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అవసరమన్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్సించారు. కరోనా కష్టసమయంలో టిఆర్ఎస్ చేసింది శూన్యమంటూ షర్మిళ విమర్సలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments