Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్, రేవంత్‌లకు షర్మిల ఫోన్ - కేసీఆర్ బతకనియ్యడు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (16:09 IST)
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు కాల్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని షర్మిల కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. 
 
కలిసి పోరాటం చేయకపోతే విపక్షాలను రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బతకనియ్యడని షర్మిల చెప్పారు. ఇక షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు. అటు రేవంత్ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments