Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క : వైఎస్. షర్మిల

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (18:52 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డిని ఓ వీధి కుక్కతో సంబోధించారు. కుక్క మొరిగినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వైఎస్ఆర్‌లా బతకాలని ఆమె సలహా ఇచ్చారు. 
 
ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ గురించి తెలియకుండానే మొరిగితే... అబద్ధాలు నిజం కావన్నారు. వైఎస్ మరణిస్తే 700 గుండెలు ఆగిపోయాయని విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇకనైనా నిరంజన్ రెడ్డి సిగ్గు తెచ్చుకుని వైఎస్సార్‌లా జీవించాలని హితవు పలికారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకేకాకుండా తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు. పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలను ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బంగారు తెలంగాణ అనేది కేవలం కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనని, తెలంగాణ ప్రజానీకానికి కాదని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments