Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తు: స్నేహితుడిని మర్మాంగాన్ని కొరికాడు.. ఆస్పత్రి పాలయ్యాడు..

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (16:22 IST)
మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లాలో స్నేహితుడితో కలిసి మద్యం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి మందు నిషా నషాళానికి ఎక్కడంతో ఏం చేశాడో తెలిసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. 
 
మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన దారుణానికి అతని స్నేహితుడు ఆసుపత్రి పాలయ్యాడు. అంతే కాదు సంసార సుఖానికి పనికి రాకుండా పోయాడు. 
 
పొడ్చన్‌పల్లి పరిధిలోని ఏడుపాయల కమాన్‌ సమీపంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి ఆల్కహాల్ తాగడానికి ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇద్దరూ కలిసి మందు తాగారు. అయితే తాగిన మందు డోసు మించిపోవడంతో ఇద్దరిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
 
మద్యం మత్తు ఒంటికి ఎక్కడంతో తాగిన తిమ్మిరితో ఒక వ్యక్తి తనతో మద్యం తాగడానికి వచ్చిన స్నేహితుడి మర్మాంగాన్ని కొరికాడు. వెంటనే బాధితుడికి తీవ్రరక్త స్రావం కావడంతో ఆస్పత్రి పాలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం