Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తు: స్నేహితుడిని మర్మాంగాన్ని కొరికాడు.. ఆస్పత్రి పాలయ్యాడు..

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (16:22 IST)
మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లాలో స్నేహితుడితో కలిసి మద్యం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి మందు నిషా నషాళానికి ఎక్కడంతో ఏం చేశాడో తెలిసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. 
 
మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన దారుణానికి అతని స్నేహితుడు ఆసుపత్రి పాలయ్యాడు. అంతే కాదు సంసార సుఖానికి పనికి రాకుండా పోయాడు. 
 
పొడ్చన్‌పల్లి పరిధిలోని ఏడుపాయల కమాన్‌ సమీపంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి ఆల్కహాల్ తాగడానికి ఇద్దరు స్నేహితులు వచ్చారు. ఇద్దరూ కలిసి మందు తాగారు. అయితే తాగిన మందు డోసు మించిపోవడంతో ఇద్దరిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
 
మద్యం మత్తు ఒంటికి ఎక్కడంతో తాగిన తిమ్మిరితో ఒక వ్యక్తి తనతో మద్యం తాగడానికి వచ్చిన స్నేహితుడి మర్మాంగాన్ని కొరికాడు. వెంటనే బాధితుడికి తీవ్రరక్త స్రావం కావడంతో ఆస్పత్రి పాలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం