Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:54 IST)
హైదరాబాద్ నగరంలోకి కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి నలుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. టింబర్ డిపోలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పక్క పక్కనే ఉన్న ఇళ్లకు కూడా అంటున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగులు తీశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments