Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:54 IST)
హైదరాబాద్ నగరంలోకి కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి నలుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. టింబర్ డిపోలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పక్క పక్కనే ఉన్న ఇళ్లకు కూడా అంటున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగులు తీశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments