Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:54 IST)
హైదరాబాద్ నగరంలోకి కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి నలుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. టింబర్ డిపోలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పక్క పక్కనే ఉన్న ఇళ్లకు కూడా అంటున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగులు తీశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments