Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (14:45 IST)
శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. దీని ప్రకారం ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లే. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. 
 
అందువల్ల ఈ జిల్లాల్లో ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. అలాగే వర్షం పడేటప్పుడు చెట్ల కిందకు అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. దీంతో శనివారం తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ చేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments