Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (14:45 IST)
శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. దీని ప్రకారం ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లే. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. 
 
అందువల్ల ఈ జిల్లాల్లో ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. అలాగే వర్షం పడేటప్పుడు చెట్ల కిందకు అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. దీంతో శనివారం తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ చేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments